హెచ్ఎంటీవీకి చిక్కిన పశువుల్లంక పడవ ప్రమాద దృశ్యాలు

x
Highlights

తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక పడవ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు హెచ్ఎంటీవీ చేతికి చిక్కాయి. పడవ మునిగిపోయినప్పుడు కొందరు స్థానికులు గట్టుపై నుంచి...

తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంక పడవ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు హెచ్ఎంటీవీ చేతికి చిక్కాయి. పడవ మునిగిపోయినప్పుడు కొందరు స్థానికులు గట్టుపై నుంచి ఈ వీడియో తీశారు. అక్కడే ఉన్న మరికొందరు గోదావరిలోకి దూకి.. నదిలో కొట్టుకుపోతున్న కొందరిని రక్షించారు. కళ్లముందే విద్యార్థులు గోదావరిలో కొట్టుకుపోయారు. ప్రాణాలతో బయటపడేందుకు విద్యార్థులు ఎంతో శ్రమించారు. కానీ.. వరద ఉద్ధృతికి వారు ఈదలేకపోయారు. స్థానికులు కూడా వారిని రక్షించేందుకు ఎంతో ట్రై చేశారు గానీ.. వారి వల్ల కాలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories