కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఓటమి

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఓటమి
x
Highlights

నాగార్జున సాగర్‌‌లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జానారెడ్డి ఘోర పరాజయం చవిచూశారు. జానాపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య గెలుపొందారు. ఈ నియోజకవర్గం...

నాగార్జున సాగర్‌‌లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జానారెడ్డి ఘోర పరాజయం చవిచూశారు. జానాపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య భారీ మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో నోముల ఓడినా.. కేసీఆర్ పథకాలు ఆయనకు రక్షణగా నిలిచాయి. జానారెడ్డికి గత ఎన్నికల్లో 69,684 ఓట్లు పోలవ్వగా, నోముల నర్సింహాయ్యకు 53,208 ఓట్లు వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories