కూకట్‌పల్లిలో సుహాసిని వెనుకంజ

కూకట్‌పల్లిలో సుహాసిని వెనుకంజ
x
Highlights

కూకట్‌పల్లి శాసనసభా నియోజకవర్గ ప్రజా కూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని వెనుకంజలో ఉన్నారు. అక్కడ తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఆధిక్యంలో...

కూకట్‌పల్లి శాసనసభా నియోజకవర్గ ప్రజా కూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని వెనుకంజలో ఉన్నారు. అక్కడ తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్ ముగిసే సమయానికి ఆ పార్టీ అభ్యర్థి మాధవరం కృష్ణరావు.. టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినిపై 1421 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన కృష్ణారావు 43 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.c

Show Full Article
Print Article
Next Story
More Stories