జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ

జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ
x
Highlights

ఏపీ మంత్రి కళా వెంకట్రావు జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిప‍క్ష అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏ ఒక్కరోజైనా ప్రజల గురించి పట్టించుకున్నడా అని...

ఏపీ మంత్రి కళా వెంకట్రావు జగన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రతిప‍క్ష అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏ ఒక్కరోజైనా ప్రజల గురించి పట్టించుకున్నడా అని ప్రశ్నించారు. దినిపై వైఎస్ జగన్‌కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోఢీ, అమిత్ షా తో జతకట్టి, ఏపీ రాష్ట్రసర్కార్ పై కుట్రలు పన్నుతున్నారని వెంకట్రావ్ లేఖలో పెర్కోన్నారు. తిత్లీ తుపానుతో సిక్కోలు పారిశ్రామికరంగం తితలీతో కుదేలై, కకావికలమైతే బాధితులను ఎందుకు పట్టించుకొలేదని ఘటువ్యాఖ్యలు చేశారు. రైల్వేజోన్‌, ఉత్తరాంధ్రకు నిధులపై ఏ ఒక్కరోజైన కేంద్రప్రభుత్వాన్ని అడిగాడ అని ప్రశ్నించారు. రాఫెల్‌ కుంభకోణంపై ఇప్పటి వరకు కూడా స్పందించకుండా ఎందుకు ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేస్తూ లేఖలో పెర్కోన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories