అగ్రిగోల్డ్‌ కేసులో మరో కీలక మలుపు

అగ్రిగోల్డ్‌ కేసులో మరో కీలక మలుపు
x
Highlights

అగ్రిగోల్డ్‌ కేసు మరో కీలక మలుపు తిరిగింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపించి వెనక్కి తగ్గిన జీ-ఎస్సెల్‌ గ్రూప్‌‌.... ఇప్పుడు మళ్లీ...

అగ్రిగోల్డ్‌ కేసు మరో కీలక మలుపు తిరిగింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల కొనుగోలుకు ఆసక్తి చూపించి వెనక్కి తగ్గిన జీ-ఎస్సెల్‌ గ్రూప్‌‌.... ఇప్పుడు మళ్లీ కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. ఆ మేరకు గతంలో దాఖలు వేసిన పిటిషన్‌ను జీ-ఎస్సెల్‌ గ్రూప్‌ ఉపసంహరించుకుంది.‌ ఇదిలా ఉంటే.... 10 అగ్రిగోల్డ్‌ ఆస్తులను సీఐడీ... హైకోర్టుకు సమర్పించింది. దాంతో సీఐడీ సమర్పించిన ఆస్తుల విలువ ఎంతో చెప్పాలని అగ్రిగోల్డ్‌కు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 8కి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories