సంక్రాతికి ముందే గంగిరేద్దులా కూటమి అభ్యర్థులు ప్రచారం: కేటీఆర్

సంక్రాతికి ముందే గంగిరేద్దులా కూటమి అభ్యర్థులు ప్రచారం: కేటీఆర్
x
Highlights

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి విమర్శలు గుప్పించారు ఆపదర్మ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను గాలికి వదిలేసివచ్చి తెలంగాణ...

ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి విమర్శలు గుప్పించారు ఆపదర్మ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను గాలికి వదిలేసివచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖానాపూర్‌ నియోజకవర్గంలోని ఉట్నూర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రేఖా నాయక్‌ తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 60ఏండ్లుగా మీరు చేసింది ఏమిలేదని నేడు తెలంగాణలో అన్ని వర్గాలకు టీఆర్ఎస్ మేలు చేసిందని వ్యాఖ్యనించారు. గతంలో కాంగ్రెస్ హాయాంలో రూ.200 రూపాయల పెన్షన్ మాత్రమే అందించింది కాని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత టీఆర్ఎస్ సర్కార్ దేశంలోనే ఎక్కడ లేని విధంగా రూ.1000 రూపాయల ఇచ్చిందని పెర్కోన్నారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. 12 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నట్టు హామీ ఇచ్చారు. సంక్రాతికి ముందే గంగిరేద్దులా మహాకూటమి అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories