ప్రజల్లో దైర్యం నింపడానికే కవాతు:సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌

x
Highlights

ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కేంద్ర బలగాలు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాయి. సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ నేతృత్వంలో జరిగిన ఈ కవాతులో...

ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కేంద్ర బలగాలు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించాయి. సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్‌ నేతృత్వంలో జరిగిన ఈ కవాతులో ఐటీబీటీ కంపెనీతో పాటు 15 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు, 22 ఎస్‌ఎస్‌ టీ టీమ్‌లో పాల్గొన్నాయి. ఎన్నికలు ప్రశాంతం నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం ఎస్పీ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories