ముగిసిన పవన్ నిరాహారదీక్ష

ముగిసిన పవన్ నిరాహారదీక్ష
x
Highlights

ఉద్దానం బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేందటూ.. పవన్ కల్యాణ్ చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్ష ముగిసింది. తను విధించిన 48 గంటల డెడ్ లైన్ ను ఏపీ సర్కార్...

ఉద్దానం బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడం లేందటూ.. పవన్ కల్యాణ్ చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్ష ముగిసింది. తను విధించిన 48 గంటల డెడ్ లైన్ ను ఏపీ సర్కార్ లైట్ తీసుకోవడంతో.. ముందుగా చెప్పినట్లుగానే.. దీక్షకు కూర్చున్నారు. ఇప్పటికే ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్యలపై 17 డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుంచింది జనసేన. ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకోవాలంటూ తాము ఎన్నిసార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే దీక్షకు దిగాల్సి వచ్చిందని పవన్ చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories