ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్.. టీఆర్ఎస్‌కు 79కి పైగా సీట్లు..

ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్.. టీఆర్ఎస్‌కు 79కి పైగా సీట్లు..
x
Highlights

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా టూడే టీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తోందని తేల్చి చెప్పింది. మొత్తం...

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా టూడే టీవీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తోందని తేల్చి చెప్పింది. మొత్తం 119 సీట్లు ఉన్న తెలంగాణలో టీఆర్ఎస్‌కు 79 నుంచి 91 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది. మహాకూటమికి 21- 33 సీట్లు వస్తాయని తెలిపింది. బీజేపీ 1 నుంచి 3 చోట్ల గెలిచే అవకాశాలున్నాయని వెల్లడించింది. ఎంఐఎంకు 4 నుంచి 7 సీట్లు వస్తాయని వివరించింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో కారుదే జోరు అని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories