రసవత్తరంగా జరుగుతున్న ఫిరోజ్ షా కోట్ల టెస్టు

Highlights

ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా టీంఇండియా శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్నమూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంది . మొదటి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల...

ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా టీంఇండియా శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్నమూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంది . మొదటి ఇన్నింగ్స్ లో 7 వికెట్ల నష్టానికి 537 పరుగుల భారీ స్కోరుతో డిక్లేర్ చేసిన భారత్ కు శ్రీలంక ధీటైన జవాబిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఇంకా లంక 180 పరుగులు వెనుకబడి వుంది. లంక బ్యాట్స్ మన్లలో కెప్టెన్ ఆంజెలో మాథ్యూస్ , చండీమాల్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో పేసర్లు షమి , ఇషాంత్ శర్మ తలో రెండు వికెట్లు , అశ్విన్ , జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు .

Show Full Article
Print Article
Next Story
More Stories