ఇంగ్లాండ్ మరియు భారతదేశం రెండింటికీ ఆడిన ఏకైక క్రికెటర్

ఇంగ్లాండ్ మరియు భారతదేశం రెండింటికీ ఆడిన ఏకైక క్రికెటర్
x
Highlights

ఇంగ్లాండ్ మరియు భారతదేశం రెండింటికీ ఆడిన ఏకైక క్రికెటర్ ది నవాబ్ ఆఫ్ పటౌడీ (సీనియర్), ఎఫ్కిచార్ అలీఖాన్ పటౌడీ, ఇతనికి మాత్రమే ఈ అవకాశం వచ్చింది.. ఇతను...

ఇంగ్లాండ్ మరియు భారతదేశం రెండింటికీ ఆడిన ఏకైక క్రికెటర్ ది నవాబ్ ఆఫ్ పటౌడీ (సీనియర్), ఎఫ్కిచార్ అలీఖాన్ పటౌడీ, ఇతనికి మాత్రమే ఈ అవకాశం వచ్చింది.. ఇతను భారత హింది నటుడు అయిన సైఫ్ అలీ ఖాన్ యొక్క తాత. అలాగే సైఫ్ అలీ ఖాన్ తండ్రి కూడా ఒక మంచి క్రికెటర్ అని మీకు తెలుసా!.శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories