ఆంధ్రప్రదేశ్‌కు వచ్చెను హోలీటెక్‌

ఆంధ్రప్రదేశ్‌కు వచ్చెను హోలీటెక్‌
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు మరో ఎలక్ట్రానిక్స్‌ కంపెని వస్తోంది 6 వేల మందికి ఇది ఉపాధి ఇక తెస్తోంది, హోలీటెక్‌ సంస్థ AP తో ఒప్పందం చేస్కుంది, భారతదేశంలో తొలి...

ఆంధ్రప్రదేశ్‌కు మరో ఎలక్ట్రానిక్స్‌ కంపెని వస్తోంది

6 వేల మందికి ఇది ఉపాధి ఇక తెస్తోంది,

హోలీటెక్‌ సంస్థ AP తో ఒప్పందం చేస్కుంది,

భారతదేశంలో తొలి ప్లాంట్‌ ఏపీకే దక్కింది. శ్రీ.కో


ఆంధ్రప్రదేశ్‌కు మరో ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ పెట్టుబడులతో వచ్చింది. చిత్తూరు జిల్లాలో వెంకన్న పాదాల చెంత ఫ్యాక్టరీ ఏర్పాటుకు హోలీటెక్‌ సంస్థ AP ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. వాళ్లకు చైనాలో 16 ఫ్యాక్టరీలు ఉన్నాయి. భారతదేశంలో తొలి ప్లాంట్‌ ఏపీలో ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం సుమారు 1400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నారు. 6 వేల మందికి ఉపాధి దొరుకుతుందని మంత్రి లోకేష్‌ చెప్పారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల వ్యాపారం 480 బిలియన్ డాలర్లు ఉందని.. అందులో సగం వాటాను దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు వారు వివరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories