అన్నం పెట్టలేదని.. అద్దం ముక్కలు మింగిన యువతి

అన్నం పెట్టలేదని.. అద్దం ముక్కలు మింగిన యువతి
x
Highlights

వసతి గృహంలో అన్నం పెట్టలేదని ఏకంగా అద్దం ముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుందో యువతి. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. ముజఫ్ఫర్‌పూర్‌ బేగుసరాయ్ బాలికల...

వసతి గృహంలో అన్నం పెట్టలేదని ఏకంగా అద్దం ముక్కలు మింగి ఆత్మహత్యాయత్నం చేసుకుందో యువతి. ఈ ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. ముజఫ్ఫర్‌పూర్‌ బేగుసరాయ్ బాలికల వసతిగృహం 42 మంది యువతులు ఆశ్రయం పొందుతున్నారు. అయితే కొద్దిరోజులుగా వార్డెన్ అనుజా కుమారి తనకు కడుపునిండా అన్నం పెట్టడంలేదని మనస్థాపం చెందిన ఓ యువతి అద్దాలు పగులగొట్టి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని వైద్యులు వెల్లడించారు. వార్డెన్‌తోపాటు ఇతర సిబ్బంది తనను ఇబ్బందులకు గురిచేశారని బాధితురాలు ఆరోపించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories