హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం

హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం
x
Highlights

హైదరాబాద్ గచ్చిబౌలి చౌరస్తాలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు పాదచారులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి...

హైదరాబాద్ గచ్చిబౌలి చౌరస్తాలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఆర్టీసీ బస్సు పాదచారులను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. హెచ్‌సీయూ డిపోకు చెందిన బస్సు లింగపల్లి నుంచి కోఠి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories