కాంగ్రెస్ అభ్యర్ధుల తుది జాబితాపై అధిష్టానం కసరత్తు

x
Highlights

కాంగ్రెస్ అభ్యర్ధుల తుది జాబితాపై అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. పొత్తులు, మిత్ర పక్షాలకు కేటాయించిన స్ధానాలను బట్టి ,సామాజిక సమీకరణాలు,...

కాంగ్రెస్ అభ్యర్ధుల తుది జాబితాపై అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. పొత్తులు, మిత్ర పక్షాలకు కేటాయించిన స్ధానాలను బట్టి ,సామాజిక సమీకరణాలు, మిత్రపక్షాల జాబితాను పరిగణలోకి తీసుకున్న స్క్రీనింగ్ కమిటీ తుది జాబితాకు మెరుగులు దిద్దుతోంది. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ ఎల్లుండి ఢిల్లీకి రానున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రానికి తుది జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories