కోట్ దెబ్బ...8మంది సాంస్కృతిక శాఖ కళాకారులపై వేటు

x
Highlights

టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాటలు పాడిన 8మంది సాంస్కృతికశాఖ కళాకారులపై వేటుపడింది. ముందస్తు ఎన్నికల నేపధ్యంలో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో టీఆర్ఎస్...

టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో పాటలు పాడిన 8మంది సాంస్కృతికశాఖ కళాకారులపై వేటుపడింది. ముందస్తు ఎన్నికల నేపధ్యంలో కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించింది. అందులో సాంస్కృతిక శాఖకు చెందిన ఉద్యోగులు పాల్గొని స్టేజ్‌పై పాటలు పాడారు. తెలంగాణ ప్రభుత్వం రద్దైన తర్వాత.. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడాన్ని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్ వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories