ఖమ్మంలో మా పార్టీని మా వాళ్లే చంపుకున్నారు: కేసీఆర్

ఖమ్మంలో మా పార్టీని మా వాళ్లే చంపుకున్నారు: కేసీఆర్
x
Highlights

తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మా పార్టీ నేతల చిన్న చిన్న పొరపాట్ల వల్లనే కొన్ని సీట్లు నష్టపోయామని, ఖమ్మంలో తమ...

తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మా పార్టీ నేతల చిన్న చిన్న పొరపాట్ల వల్లనే కొన్ని సీట్లు నష్టపోయామని, ఖమ్మంలో తమ పార్టీని తమ నేతలే చంపుకున్నారని ప్రగతి భవన్ లో మీడియా సమావేశంలో కేసీఆర్ అన్నారు. ఎన్నికల ఫలితాలలో మా పార్టీకి చెందిన నలుగురు మంత్రులు, మాజీ స్పీకర్ ఓడిపోయారని వల్లకు స్వయంగా ఫోన్ చేసి వారితో మాట్లాడానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనత పార్టీ సహకారం లేకుండానే తెలంగాణ ప్రజలే ఏకతాటీగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చామని తెలిపారు. అతి త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుసి మాట్లాడుతాం అని, దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారుతుందని స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories