దూకుడు పెంచిన కేసీఆర్‌..

దూకుడు పెంచిన కేసీఆర్‌..
x
Highlights

మరికొన్ని గంటల్లో ప్రచారం గడువు ముగుస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ మరింత దూకుడు పెంచాయి. ఇవాళ జాతీయ పార్టీల నాయకులు మూకుమ్మడిగా రానుండటంతో పాటు...

మరికొన్ని గంటల్లో ప్రచారం గడువు ముగుస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ మరింత దూకుడు పెంచాయి. ఇవాళ జాతీయ పార్టీల నాయకులు మూకుమ్మడిగా రానుండటంతో పాటు కేసీఆర్‌ కూడా సుడిగాలి పర్యటనలతో మరింత వేడి పెంచుతున్నారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 6 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు సత్తుపల్లి నుంచి ప్రారంభం కానున్న ఆయన పర్యటన ఆ తర్వాత మదిర, కోదాడ, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, నల్లగొండ సభల్లో ప్రసంగంతో ముగియనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories