పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా రాష్ర్టావతరణ వేడుకలు

పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా రాష్ర్టావతరణ వేడుకలు
x
Highlights

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ...

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో పలువురు రాష్ట్ర మంత్రులు, ముఖ్యనేతలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. అంతకుముందు గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. మరికాసేపట్లో తెలంగాణ ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories