బీహార్‌లో భారీ విషాదం, 12 మంది మృతి

బీహార్‌లో భారీ విషాదం, 12 మంది మృతి
x
Highlights

బీహార్‌లో భారీ విషాదం చోటు చేసుకుంది. మోతీహారీలో ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో.. 12 మంది సజీవ దహనమయ్యారు. బస్సు మలుపు తీసుకునే సమయంలో.....

బీహార్‌లో భారీ విషాదం చోటు చేసుకుంది. మోతీహారీలో ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో.. 12 మంది సజీవ దహనమయ్యారు. బస్సు మలుపు తీసుకునే సమయంలో.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories