ఆరు నెలల్లోనే ఎన్నికలు : జైట్లీ

ఆరు నెలల్లోనే ఎన్నికలు : జైట్లీ
x
Highlights

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇంకో ఆరు నెలల వ్యవధిలోనే జరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అన్నారు. దేశప్రజలందరూ అచితూచి తమ...

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇంకో ఆరు నెలల వ్యవధిలోనే జరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రి బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ అన్నారు. దేశప్రజలందరూ అచితూచి తమ ఓటు హక్కును వినియోగించుకోని సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని అరుణ్ జైట్లీ సూచించారు. శనివారం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ కూటమితో జతకట్టి గుంపులు గుంపులుగా వస్తున్న పార్టీలకు సుస్థిరత ఉండదని స్పష్టంచేశారు. దేశంలో బీజేపీని ఢీకొనెందుకు ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్ తో ఏకమయ్యాయని ఎలాగైన ఆ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories