ఎన్నికలొస్తాయి.. సిద్ధం కండీ: అమిత్‌ షా

ఎన్నికలొస్తాయి.. సిద్ధం కండీ: అమిత్‌ షా
x
Highlights

ముందస్తు ఎన్నికలకు కాషాయ పార్టీ రెడీ అవుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఎన్నికలు వస్తాయంటూ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీని...

ముందస్తు ఎన్నికలకు కాషాయ పార్టీ రెడీ అవుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఎన్నికలు వస్తాయంటూ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ నెల 12 లేదా 15న మహబూబ్‌నగర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఆ తర్వాత నిజామాబాద్‌ లేదా కరీంనగర్‌లో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి మహబూబ్‌నగర్‌ నేతలతో కిషన్‌ రెడ్డి మంతనాలు జరుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories