నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది

నన్ను చంపేందుకు కుట్ర జరుగుతోంది
x
Highlights

తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ. యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓ కార్యక్రమంలో...

తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ. యాకుత్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన తనను చంపుతానంటూ బెదింపు లేఖలు, ఫోన్లు వస్తున్నాయని చెప్పారు. అహ్మాదాబాద్, కర్ణాటక ప్రాంతాల నుంచి 11 మంది తనను చంపేందుకు హైదరాబాద్‌లో దిగారని ఆయన చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories