పట్నం చేరుకున్న ఏఐసీసీ బుజ్జగింపుల కమిటీ

x
Highlights

రెబల్ అభ్యర్ధులు, అసంతృప్తులను దారికి తెచ్చేందుకు బుజ్జగింపుల కమిటీ రంగంలోకి దిగింది. హైకమాండ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన కమిటీ సభ్యులు ఈ ఉదయం హైదరాబాద్...

రెబల్ అభ్యర్ధులు, అసంతృప్తులను దారికి తెచ్చేందుకు బుజ్జగింపుల కమిటీ రంగంలోకి దిగింది. హైకమాండ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన కమిటీ సభ్యులు ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. కమిటీ సభ్యులుగా ఉన్న కర్నాటక మంత్రి శివకుమార్‌, పాండిచ్చేరి సీఎం నారాయణ స్వామి, మంత్రి మాల్లాది కృష్ణరావులు అసంతృప్త నేతలతో స్వయంగా చర్చించనున్నారు. ఇప్పటికే జిల్లాల వారిగా అసంతృప్త నేతల జాబితాను సిద్ధం చేసిన టీ పీసీసీ పూర్తి నివేదికను కమిటీ సభ్యులకు అప్పగించింది. రెబల్ అభ్యర్ధులను పోటీ నుంచి తప్పించేందుకు తొలి ప్రాధాన్యతగా చర్చలు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories