Pithapuram: పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్

YCP Special Focus In Pithapuram
x

Pithapuram: పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్

Highlights

Pithapuram: జగన్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి వైసీపీలోకి చేరికలు

Pithapuram: పిఠాపురంపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. జనసేనాని బరిలో ఉండటంతో.. పాలిటిక్స్ మరింత హీటెక్కాయి. జగన్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి భారీగా చేరికలు ఉండనున్నాయి. ఇందులో భాగంగా... తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రానున్నారు ముద్రగడ పద్మనాభం, వంగాగీత. ఈ నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కు చెక్ పెట్టేందుకు అధికార వైసీపీ రంగంలోకి దిగింది. పిఠాపురంపై ఫోకస్ పెట్టాలని మిథన్‌రెడ్డిని ఆదేశించారు జగన్. మండలాలవారీగా నేతలకు వైసీపీ బాస్ బాధ్యతలు అప్పగించారు. గొల్లప్రోలు- కన్నబాబు, యూ.కొత్తపల్లి- దాడిషెట్టి రాజా, పిఠాపురం టౌన్- మిథున్‌రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పారు.వంగా గీతను వైసీపీ అభ్యర్థిగా గెలిపించేందుకు అధికార పార్టీ అస్త్రాలను సిద్ధం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories