నేటి నుంచి చంద్రబాబు ప్రజాగళం రెండో విడత యాత్రలు

The Second Phase of Chandrababu Praja Galam Yatra from today
x

నేటి నుంచి చంద్రబాబు ప్రజాగళం రెండో విడత యాత్రలు

Highlights

Chandrababu: అమలాపురం, రాజమండ్రి, నరసాపురం లోక్‌సభ పరిధిలో టూర్‌

Chandrababu: నేటి నుంచి చంద్రబాబు ప్రజాగళం రెండో విడత యాత్ర చేపట్టనున్నారు. అమలాపురం, రాజమండ్రి, నరసాపురం లోక్‌సభ పరిధిలో చంద్రబాబు పర్యటించనున్నారు. రావులపాలెం, రామచంద్రపురంలో టీడీపీ భారీ బహిరంగ సభలు నిర్వహించనుంది. రేపు కొవ్వూరు, గోపాలపురంలో చంద్రబాబు ప్రజాగళం సభలు జరగనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories