Y S Sunitha: వైఎస్ వివేకా హత్యలో దోషులను తేల్చాలి

The Accused In YS Vivek Murder Case Should Be Punished Severely Says Y S Sunitha
x

Y S Sunitha: వైఎస్ వివేకా హత్యలో దోషులను తేల్చాలి

Highlights

Y S Sunitha: అధికారం అడ్డం పెట్టుకొని రక్షణ పొందాలని చూస్తున్నారు

Y S Sunitha: తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో దోషులు ఎవరో తేల్చేందుకు పోరాడుతున్నట్లు వైఎస్ సునీత చెప్పారు. వివేకా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నదే తమ డిమాండ్ అన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. అధికారం అడ్డం పెట్టుకొని హత్య చేసిన వారు చట్టాల నుంచి రక్షణ పొందుతున్నారని ఆమె ఆరోపించారు. వాస్తవాలు ప్రజలకు తెలియాలన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories