AP Alliance: కుదిరిన పొత్తు.. మూడు పార్టీల మధ్య తేలిన సీట్ల లెక్క

TDP-Janasena-BJP alliance
x

AP Alliance: కుదిరిన పొత్తు.. మూడు పార్టీల మధ్య తేలిన సీట్ల లెక్క

Highlights

AP Alliance: నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో రఘురామకృష్ణరాజు

AP Alliance: టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. మూడు పార్టీల మధ్య సీట్ల లెక్క తేలింది. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని మూడు పార్టీలు నిర్ణయించుకున్నాయి. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి కలిపి 8 ఎంపీ, 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. అందులో, జనసేనకు 2 ఎంపీ, 24 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దిగే అవకాశం ఉంది. 6 ఎంపీ, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పవన్‌ పోటీ చేస్తుండగా.. నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల బరిలో రఘురామకృష్ణరాజు నిలిచే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories