Shashikala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శశికళ

Shashikala Visits Tirumala Temple
x

Shashikala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శశికళ

Highlights

Shashikala: ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నశశికళ

Shashikala: తిరుమల శ్రీవారిని జయలలిత సన్నిహితురాలు శశికళ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేదపండితులు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories