Pawan Kalyan: పిఠాపురంలో పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan Sensational Comments In Pithapuram
x

Pawan Kalyan: పిఠాపురంలో పవన్‌ సంచలన వ్యాఖ్యలు

Highlights

Pawan Kalyan: నన్ను కలిసేవారిలో కిరాయి మూకలు ఉన్నాయి

Pawan Kalyan: పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను కలిసేవారిలో కిరాయి మూకలు ఉన్నాయని ఆరోపించిన ఆయన.. తనపై, తన సెక్యూరిటీపై బ్లేడ్లతో దాడి చేస్తున్నారని అన్నారు. ప్రత్యర్థి పార్టీ పన్నాగాలకు జాగ్రత్తగా ఉండాలన్న జనసేనాని.. అందుకే తప్పనిసరిగా ప్రొటోకాల్‌ పాటించాలని చెప్పారు. తనను కలిసేవారితో ఫొటోలు దిగడానికి తాను సంసిద్ధమని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories