Pawan Kalyan: ఎవరి బలిదానం మీద రాష్ట్రం ఏర్పడిందో.. ఆయనను మనం మర్చిపోయాం

Pawan Kalyan Bhimavaram Live
x

Pawan Kalyan: ఎవరి బలిదానం మీద రాష్ట్రం ఏర్పడిందో.. ఆయనను మనం మర్చిపోయాం

Highlights

Pawan Kalyan: నేను కాపుల కోసం మాత్రమే పార్టీ పెట్టలేదు

Pawan Kalyan: భీమవరం జనసేన కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయం అని వైసీపీ ప్రాధాన్యత లేని పోస్టులు ఇస్తుందన్నారు. కులాల సంఖ్యాబలంతో.. అధికారం జగన్‌ చెలాయిస్తున్నారన్నారు పవన్‌. కులాల్లోని నాయకులు ఎదగడం కాదు.. ఆ కులాల్లోని వాళ్లంతా ఎదగాలని తెలిపారు. తాను కాపుల కోసం మాత్రమే పార్టీ పెట్టలేదని, అందని బాగుకోసం పార్టీ పెట్టానని స్పష్టం చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories