Vasantha Krishna Prasad: నన్ను, ఉమాని కాదని మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చినా.. టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం

Mylavaram MLA Krishna Prasad Key Remarks
x

Vasantha Krishna Prasad: నన్ను, ఉమాని కాదని మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చినా.. టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం

Highlights

Vasantha Krishna Prasad: 2024 ఎన్నికలు అత్యంత కీలకం

Vasantha Krishna Prasad: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను కాదని.. ఉమను కాదని మూడో వ్యక్తికి అవకాశం ఇచ్చినా.. టీడీపీ గెలుపే లక్ష్యంగా పని చేస్తామన్నారు. 2024 ఎన్నికలు అత్యంత కీలకమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories