Srisailam: శివనామ స్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం

Maha Shivaratri Brahmotsavam In Srisailam
x

Srisailam: శివనామ స్మరణతో మారుమోగుతున్న శ్రీశైలం 

Highlights

Srisailam: 1600మంది పోలీసులకు భారీ బందోబస్తు ఏర్పాటు

Srisailam: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో శ్రీశైలం మల్లన్న కొండ నిండిపోయింది. భక్తుల రద్దీకి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేశామని నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి తెలిపారు. 1600మంది పోలీసులతో బందోబస్తు చేశామంటున్న జిల్లా ఎస్పీ.

Show Full Article
Print Article
Next Story
More Stories