Ka Paul: చంద్రబాబు, పవన్, జగన్ ముగ్గురూ మోడీ తొత్తులే

Ka Paul Comments On Modi
x

Ka Paul: చంద్రబాబు, పవన్, జగన్ ముగ్గురూ మోడీ తొత్తులే

Highlights

Ka Paul: 5 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్, చంద్రబాబు కావాలా.. 5 లక్షలు కోట్లు సంపాదించే పాల్ కావాలా ప్రజలు నిర్ణయించుకోవాలి

Ka Paul: తాను శృంగవరపు కోట ఎమ్మెల్యేగా, విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నట్టు తెలిపారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. దేశాన్ని కాపాడటానికి ఏడేళ్లుగా ప్రయత్నిస్తున్నానన్న పాల్.. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలను కోరారు. జగన్,పవన్,చంద్రబాబు ముగ్గురు మోదీ తొత్తులే అని విమర్శించారు పాల్. 5 లక్షల కోట్లు అప్పు చేసిన జగన్, చంద్రబాబు కావాలా... 5 లక్షలు కోట్లు సంపాదించే పాల్ కావాలా.. ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు పాల్.

Show Full Article
Print Article
Next Story
More Stories