తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ..శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

Huge Devotees Rush at Tirumala Tirupati Temple
x

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ ..శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

Highlights

Tirumala: ప్రత్యేక దర్శనానికి 6 గంటల సమయం

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. దీంతో భక్తులు వెలుపల క్యూలో వేచి ఉన్నారు. శశ్రీవారి సర్వ దర్శనానికి భక్తులకు 24 గంటల సమయం పడుతుంది, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 76,104 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 32,412 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 2కోట్ల 92 లక్షలు వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories