Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 24గంటల దర్శన సమయం

Huge Devotees Rush At Tirumala
x

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 24గంటల దర్శన సమయం

Highlights

Tirumala: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.41 కోట్లు

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని టీటీడీ పేర్కొంది. నిన్న శ్రీవారిని 60వేల 958 మంది భక్తులు దర్శించుకున్నారు. 31వేల 245 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న 3.41 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories