Election Commission: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన ఈసీ

EC Appointed Three Special Inspector For AP
x

Election Commission: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన ఈసీ

Highlights

Election Commission: వచ్చే వారం ఏపీలో పర్యటించనున్న పరిశీలకులు

Election Commission: ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను ఈసీ నియమించింది. ప్రత్యేక సాధారణ ఎన్నికల పరిశీలకుడిగా రామ్‌మోహన్ మిశ్రా, ప్రత్యేక పోలీస్ పరిశీలకుడిగా దీపక్ మిశ్రా, ప్రత్యేక ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నీనా నిగమ్‌లను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే వారం ఏపీలో ప్రత్యేక పరిశీలకులు పర్యటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories