AP News: ఏపీలో ఇవాళ మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీ.. రోగులు, దివ్యాంగులకు ఇంటి దగ్గరికే పెన్షన్‌

Distribution of pensions in AP from today afternoon
x

AP News: ఏపీలో ఇవాళ మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీ.. రోగులు, దివ్యాంగులకు ఇంటి దగ్గరికే పెన్షన్‌

Highlights

AP News: ఈనెల 6 లోగా పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు

AP News: ఇవాళ మధ్యాహ్నం నుంచి పెన్షన్ల పంపిణీ చేస్తామని ఏపీ సర్కార్ తెలిపింది .దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు.. వృద్ధులు వితంతువులకు మాత్రమే ఇంటి వద్ద పెన్షన్లు పంపిణీ. ఇతరులు సచివాలయం వద్ద తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు పెన్షన్ల పంపిణీ. ఈనెల 6 లోగా పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories