Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 8 గంటల సమయం

Crowd of Devotees Normal in Tirumala
x

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. సర్వదర్శనానికి 8 గంటల సమయం

Highlights

Tirumala: ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. దీంతో స్వామివారి దర్శనం కోసం 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాగా మంగళవారం 64 వేల 552 మంది భక్తులు శ్రీవారి దర్శనభాగ్యాన్ని పొందారు. 19 వేల 900 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. స్వామివారి హుండీకి 3 కోట్ల 91 లక్షల ఆదాయం లభించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories