CM Jagan: 21వ రోజుకు చేరిన సీఎం జగన్‌ బస్సుయాత్ర

CM Jagan Memanta Siddam Bus Yatra Day- 21
x

CM Jagan: 21వ రోజుకు చేరిన సీఎం జగన్‌ బస్సుయాత్ర

Highlights

CM Jagan: ఎంవీవీ సిటీ, మధురవాడ, ఆనందపురం వరకు యాత్ర

CM Jagan: ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 21వ రోజుకు చేరుకుంది. కాసేపట్లో ఆయన బస్సు యాత్ర ప్రారంభంకానుంది. ఎంవీవీ సిటీ, మధురవాడ, ఆనందపురం వరకు ఈ యాత్ర కొనసాగనుంది. అనంతరం తగరపువలస, జొన్నాడకు చేరుకుంటారు సీఎం జగన్. భోజన విరామం తర్వాత బౌద్ధ వలస, చెల్లూరులో యాత్ర కొనసాగుతుంది. చెల్లూరు దగ్గర జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories