CM Jagan: పెత్తందారులు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోంది

CM Jagan Fire On the Opposition Parties
x

CM Jagan: పెత్తందారులు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోంది 

Highlights

CM Jagan: పేదల పిల్లలు ఇంగ్లీష్‌ మీడియం చదివితే తప్పా

CM Jagan: ప్రతిపక్షాలపై సీఎం జగన్‌ ఫైరయ్యారు. విద్యారంగంపైనా విపక్షాలతో క్లాస్‌ వార్‌ జరుగుతోందని సీఎం జగన్‌ అన్నారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం తేవాలన్నా ప్రతిపక్షాలతో యుద్ధం చేయాల్సి వస్తుందన్నారు. ఈ పెత్తందారుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారంటే మాత్రం చెప్పారని ఆయన విమర్శించారు. విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు తెచ్చినా పెత్తందారులు గోల చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కృష్ణా జిల్లా పామర్రులో జగనన్న విద్యా దీవెన పథకం కింద సీఎం జగన్‌ నిధులను విడుదల చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories