Chandrababu: పల్నాడు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన

Chandrababu visit to Palnadu District today
x

Chandrababu: పల్నాడు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన

Highlights

Chandrababu: దాచేపల్లిలో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నేడు దాచేపల్లిలో పార్టీ నేతలతో సమావేశంకానున్నారు. పల్నాడు జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులపై కసరత్తు చేయనున్నారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లాంటి అంశాలపై పార్టీ నేతలతో చర్చించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories