Chandrababu: ప్రచార దూకుడు పెంచిన టీడీపీ అధినేత చంద్రబాబు

Chandrababu Election Campaign in AP
x

Chandrababu: ప్రచార దూకుడు పెంచిన టీడీపీ అధినేత చంద్రబాబు

Highlights

Chandrababu: ఇవాళ నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో టీడీపీ ప్రజాగళం

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచార దూకుడు పెంచారు. ఇవాళ నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాల్లో టీడీపీ ప్రజాగళం నిర్వహించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు, సాయంత్రం .6 గంటలకు రెండో సభ ఉండేలా ప్లాన్ చేశారు. 6న పెదకూరపాడు, సత్తెనపల్లిలో, 7న పామర్రు, పెనలూరులలో ప్రజాగళం కార్యక్రమం చేపట్టారు. తొలి విడత 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories