Avinash Reddy: సర్పంచ్‌ స్థాయి నుంచి రాజ్యసభ వరకు.. రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన ఘనత జగన్‌కే దక్కింది

Avinash Reddy On CM Jagan
x

Avinash Reddy: సర్పంచ్‌ స్థాయి నుంచి రాజ్యసభ వరకు.. రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన ఘనత జగన్‌కే దక్కింది

Highlights

Avinash Reddy: బడుగు బలహీన వర్గాలకు సీట్లు కేటాయించడంతో.. వైసీపీ కొంత నష్టపోయిన సామాజిక న్యాయం జరగాలని జగన్‌ భావించారు

Avinash Reddy: జగన్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత లభించిందని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. సర్పంచ్‌ స్థాయి నుంచి రాజ్యసభ వరకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు సీట్లు కేటాయించడంతో వైసీపీ కొంత నష్టపోయిన సామాజిక న్యాయం జరగాలని జగన్‌ భావించారని ఆయన అన్నారు. చంద్రబాబు, పవన్‌ లాంటి స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారని.. జగన్‌కు మాత్రం ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లు అని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. కడప జిల్లా మైదుకూరులో ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ ఏర్పాటు చేసిన యాదవులు ఆత్మీయ సమావేశంలో ఎంపీ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories